Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక
December 31, 2025 08:29 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News