Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 09:56 AM

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక
December 31, 2025 08:29 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News