Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక
31-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.



Sthanikam

సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News