Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 08:50 AM

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత
December 30, 2025 08:05 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు

సంగారెడ్డి స్థానిక ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News