Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:54 PM

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత
30-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు

సంగారెడ్డి స్థానిక ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

Article Image

మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు

సంగారెడ్డి స్థానిక ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News