Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:26 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం
17-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ శిక్షణలో అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే రెస్పాన్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఆర్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్-వీర్ పథకం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

డీఎంహెచ్ఓ, డాక్టర్ అబేద్ అలీ శిక్షణను నిర్వహించగా, డీటీఓ శ్రీ సాయి కృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, ఎం. రమేష్, మధుబాబు, ఎస్‌ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

Article Image

భువనగిరి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ శిక్షణలో అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే రెస్పాన్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఆర్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్-వీర్ పథకం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

డీఎంహెచ్ఓ, డాక్టర్ అబేద్ అలీ శిక్షణను నిర్వహించగా, డీటీఓ శ్రీ సాయి కృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, ఎం. రమేష్, మధుబాబు, ఎస్‌ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News