Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:48 PM

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల
12-04-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్నెముల ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ యువకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరించాలనే సందేశంతో పోస్టర్లు, స్టేటస్‌లను షేర్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో “హెల్మెట్ లేకుంటే గ్రామంలో ప్రవేశం లేదు” అనే నినాదంతో యువత ముందుకు వచ్చి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కుటుంబాల భద్రత కోసం ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన చూపుతున్నారు.

Sthanikam

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల

Article Image

నిర్నెముల ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ యువకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరించాలనే సందేశంతో పోస్టర్లు, స్టేటస్‌లను షేర్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో “హెల్మెట్ లేకుంటే గ్రామంలో ప్రవేశం లేదు” అనే నినాదంతో యువత ముందుకు వచ్చి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కుటుంబాల భద్రత కోసం ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన చూపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News