Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:42 AM

రేణిగుంట రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే మరి రిజిస్ట్రార్ సంగతేంటి....

రేణిగుంట రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే మరి రిజిస్ట్రార్ సంగతేంటి....

రేణిగుంట రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే మరి రిజిస్ట్రార్ సంగతేంటి....
February 07, 2026 06:00 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సబ్ రిజిస్టర్ కి ఎన్ని కోట్లు ఉండవచ్చు???

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు సోదాలు చేశారు.11 ఆస్తి పత్రాలు, 1.47 కేజీలు బంగారం, 8.77 కేజీలు వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు బ్యాంకుల లాకర్లు తేరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్ లో అతడు సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది.మర్రిపాడు మండలం,డీసీపల్లి లోని తిరుమలేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో గురువారం రెండు బృందాలుగా ఏర్పడి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News