Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:24 PM

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
27-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది.రేపటి నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి పదకొండో తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి పదమూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Sthanikam

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Article Image


ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది.రేపటి నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి పదకొండో తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి పదమూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News