Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి. డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 04:31 PM

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
April 30, 2026 02:44 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘన స్వాగతం పలికారు. తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయనను పట్టణంలోని మహా ఫంక్షన్ హాల్‌లో చైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పట్టణ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతాన్ని సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, చంద్రశేఖర్, అప్పారావు, కొండల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News