Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:56 PM

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం
26-02-2026 512 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉదయ్ భాను చిబ్ అరెస్టుపై నిరసన – మోదీ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట: మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేకల ప్రమోద్ రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలపై ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అనంతరం పట్టణంలోని సుభాష్ సెంటర్‌లో ఉదయ్ భాను చిబ్ అరెస్టును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జాల మణికంఠ, ఉపాధ్యక్షుడు ముజాహిద్, జిల్లా పృథ్వీరాజ్, మహేష్ రెడ్డి, కల్లూరి శివ, కేస సాయి, మేకల జలంధర్, రుద్రాల విక్కి, వేణు, మొహమ్మద్ జానీ, అంబాల అశోక్, గండికోట ప్రతాప్, సుర్వి నవీన్, సుర్వి మచ్చగిరి, పల్లెర్ల రవీందర్ రెడ్డి, శరత్, శ్రీమాన్, శేఖర్, తండా వెంకటేష్, కల్లూరి మహేష్, వీరమల్ల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం

Article Image

ఉదయ్ భాను చిబ్ అరెస్టుపై నిరసన – మోదీ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట: మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేకల ప్రమోద్ రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలపై ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అనంతరం పట్టణంలోని సుభాష్ సెంటర్‌లో ఉదయ్ భాను చిబ్ అరెస్టును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జాల మణికంఠ, ఉపాధ్యక్షుడు ముజాహిద్, జిల్లా పృథ్వీరాజ్, మహేష్ రెడ్డి, కల్లూరి శివ, కేస సాయి, మేకల జలంధర్, రుద్రాల విక్కి, వేణు, మొహమ్మద్ జానీ, అంబాల అశోక్, గండికోట ప్రతాప్, సుర్వి నవీన్, సుర్వి మచ్చగిరి, పల్లెర్ల రవీందర్ రెడ్డి, శరత్, శ్రీమాన్, శేఖర్, తండా వెంకటేష్, కల్లూరి మహేష్, వీరమల్ల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News