Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 05:07 PM

రామన్నపేటలో ‘సర్’ సవరణకు 100% పూర్తి.: తహసీల్దార్ లాల్ బహుదూర్.

రామన్నపేటలో ‘సర్’ సవరణకు 100% పూర్తి.: తహసీల్దార్ లాల్ బహుదూర్.

రామన్నపేటలో ‘సర్’ సవరణకు 100% పూర్తి.: తహసీల్దార్ లాల్ బహుదూర్.
August 01, 2026 01:45 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

45,272 మంది ఓటర్ల పరిశీలన ముగింపు..

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి.

రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంలో రామన్నపేట మండలం 100 శాతం పురోగతి సాధించింది. మండలంలోని మొత్తం 45,272 మంది ఓటర్ల వివరాల పరిశీలనను జూలై 30 నాటికి పూర్తిచేసినట్లు తహసీల్దార్ లాల్ బహుదూర్ తెలిపారు.

మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో మృతి చెందినవారు, 1,098 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు. నివాసం మార్చుకున్న (షిఫ్ట్) వారు, 1,848 మంది,

డబుల్ నమోదులు 425 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.మొత్తం 3,371 కేసులను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టినట్లు వెల్లడించారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అర్హుల పేర్లను నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం వంటి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి మండలంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తిచేసినట్లు తహసీల్దార్ తెలిపారు.అయితే ప్రస్తుతం 968 మ్యాపింగ్ కాని కేసులు నోటీసులో ఉన్నాయని వెల్లడించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News