Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 05:06 PM

మూడోసారి జిల్లా కార్యదర్శిగా డాక్టర్ కిషన్

మూడోసారి జిల్లా కార్యదర్శిగా డాక్టర్ కిషన్

మూడోసారి జిల్లా కార్యదర్శిగా డాక్టర్ కిషన్
August 01, 2026 02:51 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయనను అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. గతంలో జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన డాక్టర్ కిషన్ మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. సభ్యుల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయడంతో పాటు ప్రభుత్వ ఉన్నత విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ డి. కిషన్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News