అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ
K.RAVI
శ్రీ ఆందోల్ మైసమ్మ
అమ్మవారికి బోనాలు సమర్పించిన ముదిరాజ్ కులస్తులు
దండు మల్కాపురం గ్రామంలో వెలసిన శ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి 21వ బోనాల మహోత్సవాన్ని శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కులస్తులు భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సొప్పరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గుండ్ల అనిల్, డైరెక్టర్లు పెరుమాండ్ల మహేష్, బండారు లింగస్వామి, దేప రాజీవ్, గుండ్ల చంద్రశేఖర్, సంఘ సభ్యులు గుండ్ల మహేష్, బండారు మల్లేష్, బండారు రఘుపతి, గుండ్ల నరసింహ, దేప మహేష్, బండారు నరసింహ, గుండ్ల జంగయ్య, బండారు పొన్నయ్య, గుండ్ల అశోక్, దేప మల్లేష్, పెరుమాండ్ల సురేష్, గుండ్ల లింగస్వామి, సొప్పరి గణేష్, సత్యబోయిన మల్లేష్, సొప్పరి శివ, నూకల మహేష్, బడే రాజు, అప్పీస్ భాను, దేప అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి