Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

రామన్నపేటలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

రామన్నపేటలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

రామన్నపేటలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
27-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పార్టీని స్థాపించిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. రాష్ట్రం సాధించిన అనంతరం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, జిల్లా నాయకుడు ఎస్‌కే చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, నాయకులు నోముల యాదగిరి, దుండగుల సమ్మయ్య, నక్క నరేందర్, జాల అమరేందర్ రెడ్డి, జెట్టి శివప్రసాద్, నల్ల సైదులు, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి రవి, గాదె శంకర్, వర్కల రమేష్, ఎండీ హరీప్, బైరు హరికృష్ణ, వర్కల మల్లేష్, ఎర్రబోయిన సత్తయ్య, గట్టు ముత్తయ్య, పోషబోయిన నాగరాజు, ఏసబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పార్టీని స్థాపించిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. రాష్ట్రం సాధించిన అనంతరం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, జిల్లా నాయకుడు ఎస్‌కే చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, నాయకులు నోముల యాదగిరి, దుండగుల సమ్మయ్య, నక్క నరేందర్, జాల అమరేందర్ రెడ్డి, జెట్టి శివప్రసాద్, నల్ల సైదులు, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి రవి, గాదె శంకర్, వర్కల రమేష్, ఎండీ హరీప్, బైరు హరికృష్ణ, వర్కల మల్లేష్, ఎర్రబోయిన సత్తయ్య, గట్టు ముత్తయ్య, పోషబోయిన నాగరాజు, ఏసబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News