రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువతీయువకులు, విద్యార్థులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు సహా సకలజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రామన్నపేట నియోజకవర్గ సాధన దిశగా ముందుకు సాగేందుకు అందరూ ఐక్యంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి