పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యత్వానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీహార్ శాసనసభ కార్యాలయంలోని ఎన్నికల విభాగం కార్యదర్శి ఎదుట ఆయన నామినేషన్ సమర్పించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. బీహార్ ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా పాల్గొన్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి