Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:19 AM

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక
March 14, 2026 09:01 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

అభినందనలు తెలిపిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ పాల్గొని వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆనందకర విషయమని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News