PRINT TIME: May 07, 2026 11:23 PM
రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక
రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక
March 14, 2026 09:01 PM
51 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
అభినందనలు తెలిపిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ పాల్గొని వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆనందకర విషయమని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి