Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:24 AM

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
May 28, 2026 03:42 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగోని మౌనిక గౌడ్ విజ్ఞప్తి

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజానాయకుడిగా ఎదిగారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.​గ్రామస్థాయి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడంలోనూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ తెలంగాణలోనే రాజగోపాల్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారని కొనియాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ధైర్యంగా గళమెత్తిన నాయకుడు ఆయనేనని గుర్తుచేశారు.​పేదలకు ఆపద్బాంధవుడు.. రాష్ట్రవ్యాప్తంగా యువతకు, పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా రాజగోపాల్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని మౌనిక గౌడ్ తెలిపారు. నిరంతరం పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్న ఆయనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఈ విషయాన్ని అధిష్టానం పరిశీలించాలని ఆమె కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News