Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
16-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు మోసపోకుండాప్రతి గ్రామంలో ఐజేపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యనీకి క్విoటకు500 రూపాయలు బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతులు కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఐకెపి నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ, సొసైటీ సీఈవో యాదగిరి, మహేష్ , పాలుక వర్గ సభ్యులు నాయకులు రైతులు,పాల్గొన్నారు.

Sthanikam

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

Article Image

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు మోసపోకుండాప్రతి గ్రామంలో ఐజేపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యనీకి క్విoటకు500 రూపాయలు బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతులు కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఐకెపి నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ, సొసైటీ సీఈవో యాదగిరి, మహేష్ , పాలుక వర్గ సభ్యులు నాయకులు రైతులు,పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News