Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:39 PM

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు
05-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పలాభిషేకం చేసిన వంగపల్లి గ్రామ రైతులు

స్థానికం: భువనరిగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,000గా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఇకనుంచి రూ.10,000లకు పెంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా వంగపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దొంత భరత్ మాట్లాడుతూ,రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని,కిసాన్ సమ్మాన్ నిధి పెంపు రైతులకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌటి పోచయ్య,సీసా వెంకటేష్,కాను నరసింహ గౌడ్,తాటిపాముల వెంకటేష్,పెరుమల్ల బిక్షపతి,నమిల వెంకటేష్,భువనగిరి కుమార్,పోషాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

Article Image

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పలాభిషేకం చేసిన వంగపల్లి గ్రామ రైతులు

స్థానికం: భువనరిగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,000గా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఇకనుంచి రూ.10,000లకు పెంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా వంగపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దొంత భరత్ మాట్లాడుతూ,రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని,కిసాన్ సమ్మాన్ నిధి పెంపు రైతులకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌటి పోచయ్య,సీసా వెంకటేష్,కాను నరసింహ గౌడ్,తాటిపాముల వెంకటేష్,పెరుమల్ల బిక్షపతి,నమిల వెంకటేష్,భువనగిరి కుమార్,పోషాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News