Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:09 AM

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం
07-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నాంచారి పేట గంధమల్ల కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు గ్రామ ప్రజలు

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల కరుణాకర్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మారుమూల గ్రామం నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా చేరారు. న్యాయవిద్యను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,స్నేహితులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

Article Image

నాంచారి పేట గంధమల్ల కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు గ్రామ ప్రజలు

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల కరుణాకర్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మారుమూల గ్రామం నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా చేరారు. న్యాయవిద్యను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,స్నేహితులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News