నాంచారి పేట గంధమల్ల కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు గ్రామ ప్రజలు
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్
మోటకొండూరు మండల పరిధిలోని నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల కరుణాకర్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మారుమూల గ్రామం నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా చేరారు. న్యాయవిద్యను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,స్నేహితులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి