Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష
March 26, 2026 09:09 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్‌లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్‌ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News