Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:18 AM

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష
March 26, 2026 09:09 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్‌లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్‌ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News