Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:23 PM

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష
March 26, 2026 09:09 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్‌లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్‌ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News