PRINT TIME: March 16, 2026 11:02 PM
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
March 16, 2026 08:35 PM
5 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
పాలేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాలర్లో ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువత మేలుకో ఆర్గనైజషన్ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి వివరించారు. అలాగే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వేసవిలో ఉపయోగపడే వాటర్ బాటిల్స్, క్యాప్స్, కళ్లజోడ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం రామకృష్ణ , సభ్యులు బండారు రాజు , బొంకురి నాగార్జున పాల్గొన్నారు.
విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి