Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:54 AM

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
March 16, 2026 08:35 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాలర్లో ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువత మేలుకో ఆర్గనైజషన్ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి వివరించారు. అలాగే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వేసవిలో ఉపయోగపడే వాటర్ బాటిల్స్, క్యాప్స్, కళ్లజోడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం రామకృష్ణ , సభ్యులు బండారు రాజు , బొంకురి నాగార్జున పాల్గొన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News