Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
16-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాలర్లో ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువత మేలుకో ఆర్గనైజషన్ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి వివరించారు. అలాగే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వేసవిలో ఉపయోగపడే వాటర్ బాటిల్స్, క్యాప్స్, కళ్లజోడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం రామకృష్ణ , సభ్యులు బండారు రాజు , బొంకురి నాగార్జున పాల్గొన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

Article Image

పాలేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాలర్లో ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువత మేలుకో ఆర్గనైజషన్ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి వివరించారు. అలాగే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వేసవిలో ఉపయోగపడే వాటర్ బాటిల్స్, క్యాప్స్, కళ్లజోడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం రామకృష్ణ , సభ్యులు బండారు రాజు , బొంకురి నాగార్జున పాల్గొన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News