Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు
March 17, 2026 04:34 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పండుగల ముందు పోలీసుల సమావేశం

రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News