Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు
17-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పండుగల ముందు పోలీసుల సమావేశం

రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

Article Image

పండుగల ముందు పోలీసుల సమావేశం

రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News