PRINT TIME: June 13, 2026 06:08 PM
పిట్టంపల్లి వద్ద డీసీఎంను ఢీకొట్టిన టిప్పర్
పిట్టంపల్లి వద్ద డీసీఎంను ఢీకొట్టిన టిప్పర్
April 16, 2026 07:39 AM
263 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో గురువారం ఉదయం రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎంను టిప్పర్ వాహనం అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిస్తూ వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి