Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:22 PM

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు
March 16, 2026 11:53 AM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News