Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:02 PM

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు
16-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

Sthanikam

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

Article Image

పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News