Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 11:20 AM

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం
June 07, 2026 02:28 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ వెక్కటి శేఖర్‌రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, గవ్వ ప్రతాప్‌రెడ్డి, చింతలచెర్వు పూర్ణయ్య, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్‌రెడ్డి, కనుకు వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News