Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:08 PM

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం
07-06-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ వెక్కటి శేఖర్‌రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, గవ్వ ప్రతాప్‌రెడ్డి, చింతలచెర్వు పూర్ణయ్య, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్‌రెడ్డి, కనుకు వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం

Article Image

పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ వెక్కటి శేఖర్‌రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, గవ్వ ప్రతాప్‌రెడ్డి, చింతలచెర్వు పూర్ణయ్య, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్‌రెడ్డి, కనుకు వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News