Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:47 PM

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని
27-01-2026 317 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి

అసభ్య పదజాలంతో దూషన

అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా షాపు యజమాని నాగభూషణం ఆయన భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు స్థానిక పోలీసుల సహకారంతో షాపులు తనిఖీలు నిర్వహించామని, ఆహార పదార్థాలు గడువు కాలం ముగిసిన ఫ్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాటు అధిక మొత్తంలో రంగులు రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Sthanikam

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

Article Image

వలిగొండ స్థానికం ప్రతినిధి

అసభ్య పదజాలంతో దూషన

అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా షాపు యజమాని నాగభూషణం ఆయన భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు స్థానిక పోలీసుల సహకారంతో షాపులు తనిఖీలు నిర్వహించామని, ఆహార పదార్థాలు గడువు కాలం ముగిసిన ఫ్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాటు అధిక మొత్తంలో రంగులు రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News