Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:50 PM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
January 29, 2026 05:01 PM 163 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌ను మాజీ కౌన్సిలర్ జిత్తు నాయక్‌తో పాటు ధరావత్ ధర్మ నాయక్, సైదా నాయక్, రంజిత్ నాయక్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనాడు కార్యాలయం సమీపంలో జరిగిన ఈ భేటీలో పరస్పర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా స్థానిక అంశాలు, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఫిషరీస్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు ప్రశంసించారు.ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి సమన్వయంతో ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News