Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:46 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
January 29, 2026 05:01 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌ను మాజీ కౌన్సిలర్ జిత్తు నాయక్‌తో పాటు ధరావత్ ధర్మ నాయక్, సైదా నాయక్, రంజిత్ నాయక్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనాడు కార్యాలయం సమీపంలో జరిగిన ఈ భేటీలో పరస్పర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా స్థానిక అంశాలు, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఫిషరీస్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు ప్రశంసించారు.ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి సమన్వయంతో ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News