Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:06 AM

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్
26-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2011–12 నుంచి 2022–23 విద్యా సంవత్సరాల మధ్య చేరి, డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్ పరీక్షలను జూన్/జులై 2026లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు.

వారు మాట్లాడుతూ, బ్యాక్‌లాగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు రసీదును సమర్పించాలని తెలిపారు.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మార్చి 25, 2026 నుంచి ఏప్రిల్ 15, 2026 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కళాశాల నోటీసు బోర్డును పరిశీలించాలని సూచించారు.

Sthanikam

ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్

Article Image

నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2011–12 నుంచి 2022–23 విద్యా సంవత్సరాల మధ్య చేరి, డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్ పరీక్షలను జూన్/జులై 2026లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు.

వారు మాట్లాడుతూ, బ్యాక్‌లాగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు రసీదును సమర్పించాలని తెలిపారు.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మార్చి 25, 2026 నుంచి ఏప్రిల్ 15, 2026 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కళాశాల నోటీసు బోర్డును పరిశీలించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News