Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:38 AM

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ; ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ; ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ;  ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
21-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనీ

కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. తుంగతుర్తి మండలం లోనిశనివారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ మేరకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్‌ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు.ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, జిపిఓ సంజీవ, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు మరికంటి శ్యామ్, పరాల ఉమ,కడారి సుకన్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ; ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Article Image

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనీ

కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. తుంగతుర్తి మండలం లోనిశనివారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ మేరకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్‌ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు.ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, జిపిఓ సంజీవ, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు మరికంటి శ్యామ్, పరాల ఉమ,కడారి సుకన్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News