Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:02 AM

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్
December 29, 2025 08:05 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండజాతీయ రహదారి పరిశీలన

ఎస్పీ శరత్ చంద్ర పవార్ భరోసా: సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ జామ్ నిరోధం

చిట్యాల స్థానికం ప్రతినిధి మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రం, వెలిమినేడు, పెద్ద కాపర్తి పరిధిలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు, రాబోయే సంక్రాంతి పండగలో ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేమి చూడాలి అని. చిట్యాలలోని రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని, పట్టణంలో పూర్చక వదిలిన గుంతలను సమర్థంగా పూర్చాలని ఎస్‌పీ అధికారులు ఆదేశించారు.

సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై తగిన ఏర్పాట్లు, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసుల బందోబస్తును సజావుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్ పళ్లి సిఐ కె నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీస్ సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News