Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్
29-12-2025 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండజాతీయ రహదారి పరిశీలన

ఎస్పీ శరత్ చంద్ర పవార్ భరోసా: సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ జామ్ నిరోధం

చిట్యాల స్థానికం ప్రతినిధి మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రం, వెలిమినేడు, పెద్ద కాపర్తి పరిధిలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు, రాబోయే సంక్రాంతి పండగలో ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేమి చూడాలి అని. చిట్యాలలోని రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని, పట్టణంలో పూర్చక వదిలిన గుంతలను సమర్థంగా పూర్చాలని ఎస్‌పీ అధికారులు ఆదేశించారు.

సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై తగిన ఏర్పాట్లు, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసుల బందోబస్తును సజావుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్ పళ్లి సిఐ కె నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీస్ సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్

Article Image

నల్లగొండజాతీయ రహదారి పరిశీలన

ఎస్పీ శరత్ చంద్ర పవార్ భరోసా: సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ జామ్ నిరోధం

చిట్యాల స్థానికం ప్రతినిధి మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రం, వెలిమినేడు, పెద్ద కాపర్తి పరిధిలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు, రాబోయే సంక్రాంతి పండగలో ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేమి చూడాలి అని. చిట్యాలలోని రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని, పట్టణంలో పూర్చక వదిలిన గుంతలను సమర్థంగా పూర్చాలని ఎస్‌పీ అధికారులు ఆదేశించారు.

సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై తగిన ఏర్పాట్లు, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసుల బందోబస్తును సజావుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్ పళ్లి సిఐ కె నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీస్ సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News