Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి
January 22, 2026 11:28 AM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మాజీ మంత్రి హరీష్ రావుకు బీసీ జేఏసీ వినతి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

హైదరాబాద్‌లో మాజీ మంత్రి టి. హరీష్ రావును బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో బీసీలకు, విద్యార్థులకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా చర్చించారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేసేలా కృషి చేయాలని భద్రబోయిన సైదులు కోరారు.విద్యార్థుల భవిష్యత్తుకు స్కాలర్‌షిప్‌లు కీలకమని, ఆలస్యం వల్ల విద్యాభ్యాసం అడ్డంకులకు గురవుతోందని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించేందుకు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News