Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:37 AM

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
17-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం 7 ఎలక్ట్రికల్ మోటార్లు, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ కాబడిన వారు:

చొక్కా నాగ దుర్గారావు అలియాస్ పెంటయ్య (32) చింతపల్లి నాగరాజు (36) బొచ్చ వినోద్ కిరణ్ (33)

స్వాధీనం చేసిన మోటార్లు వివిధ కంపెనీలకు చెందినవి. ప్రతి మోటార్ మార్కెట్ విలువ సుమారు రూ.18,000 కాగా, నిందితులు వాటిని ఒక్కొక్కటి రూ.1,500కి విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.1,26,000. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి.ఈ కేసును ఛేదించిన ఎస్‌.ఐ ఆర్. శ్రీను మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


Sthanikam

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Article Image

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం 7 ఎలక్ట్రికల్ మోటార్లు, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ కాబడిన వారు:

చొక్కా నాగ దుర్గారావు అలియాస్ పెంటయ్య (32) చింతపల్లి నాగరాజు (36) బొచ్చ వినోద్ కిరణ్ (33)

స్వాధీనం చేసిన మోటార్లు వివిధ కంపెనీలకు చెందినవి. ప్రతి మోటార్ మార్కెట్ విలువ సుమారు రూ.18,000 కాగా, నిందితులు వాటిని ఒక్కొక్కటి రూ.1,500కి విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.1,26,000. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి.ఈ కేసును ఛేదించిన ఎస్‌.ఐ ఆర్. శ్రీను మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News