Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:35 PM

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్
April 06, 2026 07:27 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన మిడిదొడ్డి రామచంద్ర చెయ్యి విరగడంతో సర్జరీ కోసంఎల్ఓసి కింద రెండు లక్షల 50 వేల రూపాయల చెకును వారి కుటుంబానికి అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య ఖర్చులకోసం సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఓసిని చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టంగి లింగయ్య, మారగాని రమేష్, దేశ మ ల్ల బాలరాజు, కలకొట్ల నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News