PRINT TIME: April 06, 2026 09:35 PM
పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్
పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్
April 06, 2026 07:27 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన మిడిదొడ్డి రామచంద్ర చెయ్యి విరగడంతో సర్జరీ కోసంఎల్ఓసి కింద రెండు లక్షల 50 వేల రూపాయల చెకును వారి కుటుంబానికి అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య ఖర్చులకోసం సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఓసిని చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టంగి లింగయ్య, మారగాని రమేష్, దేశ మ ల్ల బాలరాజు, కలకొట్ల నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి