Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:09 AM

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్
April 06, 2026 07:27 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన మిడిదొడ్డి రామచంద్ర చెయ్యి విరగడంతో సర్జరీ కోసంఎల్ఓసి కింద రెండు లక్షల 50 వేల రూపాయల చెకును వారి కుటుంబానికి అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య ఖర్చులకోసం సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఓసిని చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టంగి లింగయ్య, మారగాని రమేష్, దేశ మ ల్ల బాలరాజు, కలకొట్ల నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News