Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ

పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ

 పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం  పట్టు వస్త్రాల సమర్పణ
26-02-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేముల వీరేశం హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గుడి చైర్మన్ ఉరుసు రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత, చిన్నకాపురి సర్పంచ్ ఆవుల సుందర్, ఆరెగూడెం సర్పంచ్ శ్యామ్, కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, అరగంటి పూజా, నరేష్, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, తెలుసూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ

Article Image

చిట్యాల: మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేముల వీరేశం హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గుడి చైర్మన్ ఉరుసు రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత, చిన్నకాపురి సర్పంచ్ ఆవుల సుందర్, ఆరెగూడెం సర్పంచ్ శ్యామ్, కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, అరగంటి పూజా, నరేష్, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, తెలుసూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News