Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:12 AM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య
15-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారత ప్రధాని మోడీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజల పై భారం మోపే విధంగా పెట్రోల్. డీజిల్ పై లీటరు 3రూ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీ లు ఎన్నడైనా రెట్లు పెంచనయా అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి పై భారం పడే అవకాశం ఉందని అన్నారు.


అలాగే పెట్రోల్ డీజిల్ పై ఆధార పడి న ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలతో పాటు. రవాణా రంగం పూర్తిగా ప్రజల పై భారం మోపే అవకాశం ఉందని అన్నారు. పరోక్షంగా. ప్రత్యక్షంగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై భారం పడకుండా ధరలు తగ్గించాలి. ఆ నష్ట నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఏది ఏమైనా పేద ప్రజల కోసం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

Article Image

భారత ప్రధాని మోడీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజల పై భారం మోపే విధంగా పెట్రోల్. డీజిల్ పై లీటరు 3రూ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీ లు ఎన్నడైనా రెట్లు పెంచనయా అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి పై భారం పడే అవకాశం ఉందని అన్నారు.


అలాగే పెట్రోల్ డీజిల్ పై ఆధార పడి న ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలతో పాటు. రవాణా రంగం పూర్తిగా ప్రజల పై భారం మోపే అవకాశం ఉందని అన్నారు. పరోక్షంగా. ప్రత్యక్షంగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై భారం పడకుండా ధరలు తగ్గించాలి. ఆ నష్ట నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఏది ఏమైనా పేద ప్రజల కోసం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News