Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:10 AM

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.
December 09, 2025 12:51 PM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ రాష్ట్ర టిడిపి కార్యదర్శి రాపోలు నరసింహా

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ప్రజల్లో నెలకొంటున్న భయాందోళనలపై ఎన్నికల అధికారులు తక్షణం దృష్టి సారించాలని తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహా కోరారు.ప్రతి ఓటరు ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గోప్యత, భద్రతతో ఓటు వేయగలగాలి, వారి ఓటు ఎవరికి తెలియకుండా పూర్తి రక్షణ కల్పించడం ఎన్నికల అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ భయపడుతున్నారని, గ్రామస్థాయిలో పంచాయతీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా గంభీరంగా ఉన్నాయని రాపోలు నరసింహా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సమగ్ర పరిశీలన చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి–టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు పోచబోయిన మల్లేశం, కాట్రేగు సంజీవ్, తాటిపాముల రాజు, కట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News