Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.
09-12-2025 499 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ రాష్ట్ర టిడిపి కార్యదర్శి రాపోలు నరసింహా

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ప్రజల్లో నెలకొంటున్న భయాందోళనలపై ఎన్నికల అధికారులు తక్షణం దృష్టి సారించాలని తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహా కోరారు.ప్రతి ఓటరు ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గోప్యత, భద్రతతో ఓటు వేయగలగాలి, వారి ఓటు ఎవరికి తెలియకుండా పూర్తి రక్షణ కల్పించడం ఎన్నికల అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ భయపడుతున్నారని, గ్రామస్థాయిలో పంచాయతీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా గంభీరంగా ఉన్నాయని రాపోలు నరసింహా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సమగ్ర పరిశీలన చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి–టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు పోచబోయిన మల్లేశం, కాట్రేగు సంజీవ్, తాటిపాముల రాజు, కట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




Sthanikam

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

Article Image

మాజీ రాష్ట్ర టిడిపి కార్యదర్శి రాపోలు నరసింహా

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ప్రజల్లో నెలకొంటున్న భయాందోళనలపై ఎన్నికల అధికారులు తక్షణం దృష్టి సారించాలని తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహా కోరారు.ప్రతి ఓటరు ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గోప్యత, భద్రతతో ఓటు వేయగలగాలి, వారి ఓటు ఎవరికి తెలియకుండా పూర్తి రక్షణ కల్పించడం ఎన్నికల అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ భయపడుతున్నారని, గ్రామస్థాయిలో పంచాయతీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా గంభీరంగా ఉన్నాయని రాపోలు నరసింహా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సమగ్ర పరిశీలన చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి–టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు పోచబోయిన మల్లేశం, కాట్రేగు సంజీవ్, తాటిపాముల రాజు, కట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News