Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:12 PM

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
22-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

మండల పర్యటనలో భాగంగా ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ఆయన మరమ్మతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. అనంతరం జనంపల్లి రెసిడెన్షియల్ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎంపీఓ రాహుఫ్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులు వేగవంతం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

రామన్నపేట

పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

మండల పర్యటనలో భాగంగా ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ఆయన మరమ్మతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. అనంతరం జనంపల్లి రెసిడెన్షియల్ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎంపీఓ రాహుఫ్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News