Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:08 AM

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ;  సర్పంచ్ కలకోట్ల మల్లేష్
18-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: ఆవులకు గేదెలకు పశువుల పెంపదారుల ఆర్థికంగా నిల తొక్కుకోవాలంటే పశువులు ఆరోగ్యం పై ముందుచూపుతో వ్యవహరించాలని సంగేo సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సo గే o గ్రామంలో బుధవారం నాడు ఎమ్మెల్యే మందల సామేల్ ఆదేశాలను సారంగా ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు నివారణ మందులను పశువులకువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మందులు వాడడం వల్ల పశువులు ఎలాంటి రోగాలకు పాల్పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో 28 ఆవులు, ఎద్దులు, 76 గేదలకు మొత్తం 104 పశువులకు మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్యడాక్టర్, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

Article Image

తుంగతుర్తి: ఆవులకు గేదెలకు పశువుల పెంపదారుల ఆర్థికంగా నిల తొక్కుకోవాలంటే పశువులు ఆరోగ్యం పై ముందుచూపుతో వ్యవహరించాలని సంగేo సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సo గే o గ్రామంలో బుధవారం నాడు ఎమ్మెల్యే మందల సామేల్ ఆదేశాలను సారంగా ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు నివారణ మందులను పశువులకువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మందులు వాడడం వల్ల పశువులు ఎలాంటి రోగాలకు పాల్పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో 28 ఆవులు, ఎద్దులు, 76 గేదలకు మొత్తం 104 పశువులకు మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్యడాక్టర్, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News