Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:55 PM

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ;  సర్పంచ్ కలకోట్ల మల్లేష్
March 18, 2026 07:20 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: ఆవులకు గేదెలకు పశువుల పెంపదారుల ఆర్థికంగా నిల తొక్కుకోవాలంటే పశువులు ఆరోగ్యం పై ముందుచూపుతో వ్యవహరించాలని సంగేo సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సo గే o గ్రామంలో బుధవారం నాడు ఎమ్మెల్యే మందల సామేల్ ఆదేశాలను సారంగా ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు నివారణ మందులను పశువులకువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మందులు వాడడం వల్ల పశువులు ఎలాంటి రోగాలకు పాల్పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో 28 ఆవులు, ఎద్దులు, 76 గేదలకు మొత్తం 104 పశువులకు మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్యడాక్టర్, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News