Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:26 PM

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన; సర్పంచ్ బికోజి

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన; సర్పంచ్ బికోజి

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన;  సర్పంచ్ బికోజి
May 12, 2026 07:14 PM 330 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని బాపన్ భాయ్ తండా గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ మరియు కూలింగ్ వాటర్ ను సర్పంచ్ బికోజి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత ఉండడంతో ఉపాధి హామీ పనులకు వెళ్ళేటప్పుడు ఇంటిదగ్గరతమ పనులను ఉదయం పూటనే పని ముగించుకుని ఉపాధి హామీ కూలికి వెళ్లి ఉదయం 11 గంటలకు లోపు ఇంటికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేటు నరేష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News