Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 08:19 PM

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన; సర్పంచ్ బికోజి

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన; సర్పంచ్ బికోజి

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్, మంచినీటి సౌకర్యం కల్పించిన;  సర్పంచ్ బికోజి
May 12, 2026 07:14 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని బాపన్ భాయ్ తండా గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ మరియు కూలింగ్ వాటర్ ను సర్పంచ్ బికోజి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత ఉండడంతో ఉపాధి హామీ పనులకు వెళ్ళేటప్పుడు ఇంటిదగ్గరతమ పనులను ఉదయం పూటనే పని ముగించుకుని ఉపాధి హామీ కూలికి వెళ్లి ఉదయం 11 గంటలకు లోపు ఇంటికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేటు నరేష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News