Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:46 PM

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్
May 26, 2026 01:02 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని అవుసలోని కుంట వద్ద గ్రామపంచాయతీకి చెందిన బోర్‌మోటార్‌ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌ గర్ధాస్‌ విక్రమ్‌ తక్షణ చర్యలు చేపట్టారు.

పాడైన మోటార్‌ స్థానంలో నూతన మోటార్‌ను అమర్చించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. దీంతో గ్రామ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కల్పించినట్లు గ్రామస్థులు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ చొరవ చూపడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News