Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోర్‌మోటార్‌ మార్పుతో తాగునీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్
May 26, 2026 01:02 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని అవుసలోని కుంట వద్ద గ్రామపంచాయతీకి చెందిన బోర్‌మోటార్‌ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌ గర్ధాస్‌ విక్రమ్‌ తక్షణ చర్యలు చేపట్టారు.

పాడైన మోటార్‌ స్థానంలో నూతన మోటార్‌ను అమర్చించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. దీంతో గ్రామ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కల్పించినట్లు గ్రామస్థులు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ చొరవ చూపడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News