Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 12:08 PM

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
May 14, 2026 10:26 AM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు నాగార్జునసాగర్ సమీపంలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్యగా పోలీసులు గుర్తించారు.స్థానికుల వివరాల ప్రకారం, ఆర్టీవో వాహన తనిఖీలను తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News