Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:29 AM

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
14-05-2026 304 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు నాగార్జునసాగర్ సమీపంలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్యగా పోలీసులు గుర్తించారు.స్థానికుల వివరాల ప్రకారం, ఆర్టీవో వాహన తనిఖీలను తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Sthanikam

నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

నల్లగొండ జిల్లా చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు నాగార్జునసాగర్ సమీపంలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్యగా పోలీసులు గుర్తించారు.స్థానికుల వివరాల ప్రకారం, ఆర్టీవో వాహన తనిఖీలను తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News