తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..
తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం తుంపర్తి కాలనీలోని ప్రజలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు RSP రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్, వారు మాట్లాడుతూ ప్రధానంగా ధర్మవరం పట్టణంలో 40, వార్డులుగా ఉన్నటువంటి వార్డులను 48 వార్డులుగా చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీను కూడా ధర్మవరం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో కలపాలని అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే తుంబర్తి కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలియజేశారు కాలనీలో ఉన్న స్థానికంగా ప్రజలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోకి కలిపేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు తెలియజేశారు లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో , రంగస్వామి, అశ్వద్ధ నారాయణ, శివ, శ్రీనివాసులు కాలనీవాసులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి