Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:33 AM

తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..

తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..

తుంపర్తి కాలనీ ధర్మవరం మున్సిపాలిటీ లోనికి కలపాలని డిమాండ్..
May 25, 2026 01:47 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం తుంపర్తి కాలనీలోని ప్రజలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు RSP రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్, వారు మాట్లాడుతూ ప్రధానంగా ధర్మవరం పట్టణంలో 40, వార్డులుగా ఉన్నటువంటి వార్డులను 48 వార్డులుగా చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీను కూడా ధర్మవరం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో కలపాలని అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే తుంబర్తి కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలియజేశారు కాలనీలో ఉన్న స్థానికంగా ప్రజలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోకి కలిపేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు తెలియజేశారు లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో , రంగస్వామి, అశ్వద్ధ నారాయణ, శివ, శ్రీనివాసులు కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News