Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి.  మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా
May 25, 2026 06:47 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య సూచనలు పాటించాలని రామన్నపేట ఎసీడీపీవో సమీరా సూచించారు. మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో సమీరా మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్‌పై అవగాహన కల్పించారు.

అనంతరం తల్లుల కోసం ఫుడ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, ఏఎన్‌ఎంలు సాదియా, మంజుల, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News