Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:54 AM

‘మీ రక్ష’పై అవగాహన. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసిపి ఏ కృష్ణయ్య.

‘మీ రక్ష’పై అవగాహన. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసిపి ఏ కృష్ణయ్య.

‘మీ రక్ష’పై అవగాహన. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసిపి ఏ కృష్ణయ్య.
May 25, 2026 09:14 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

“ఒక సీసీ కెమెరా.. వెయ్యి కళ్లతో సమానం”

హైదరాబాద్, ‘మీ రక్ష’ కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి విద్యుత్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్ ఏసీపీ ఎ. కృష్ణయ్య, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ కె. సైదులు, ఎస్‌ఐ వి. ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులకు ‘మీ రక్ష’ కార్యక్రమం ప్రాధాన్యత, ప్రయోజనాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో కీలక పాత్ర ఉంటుందని పేర్కొంటూ “ఒక సీసీ కెమెరా.. వెయ్యి కళ్లతో సమానం” అని వివరించారు. కాలనీల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

సమావేశంలో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News