Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:07 AM

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం
14-05-2026 277 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం సన్మానించారు. టాపర్లుగా నిలిచిన గర్ధాస్ మానస, రాస వైష్ణవి, బొల్ల శ్రీనిధి, నాహేరా అంజూమ్, కనకబోయిన శివానిలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ప్రధానోపాధ్యాయుడు కె. శేఖర్ అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు.

మంచి ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. నిర్మల మేరీ, ఎం. ఆల్వాల్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌వీఎస్ అన్నపూర్ణ, బి. అశోక్, కె. లింగస్వామి, జి. ప్రసన్న లక్ష్మి, పి. గీత, పి. సైదులు, పి. మణి, పీడీ ఎం. వేణు, కె. పెంటయ్య, పి. అరుణ, ఏఏపీసీ చైర్మన్ కె. మమత, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, గర్ధాస్ కరుణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పగుడాల వెంకటేష్, బొల్ల నర్సింహా, గర్ధాస్ బలరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

Article Image

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం సన్మానించారు. టాపర్లుగా నిలిచిన గర్ధాస్ మానస, రాస వైష్ణవి, బొల్ల శ్రీనిధి, నాహేరా అంజూమ్, కనకబోయిన శివానిలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ప్రధానోపాధ్యాయుడు కె. శేఖర్ అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు.

మంచి ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. నిర్మల మేరీ, ఎం. ఆల్వాల్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌వీఎస్ అన్నపూర్ణ, బి. అశోక్, కె. లింగస్వామి, జి. ప్రసన్న లక్ష్మి, పి. గీత, పి. సైదులు, పి. మణి, పీడీ ఎం. వేణు, కె. పెంటయ్య, పి. అరుణ, ఏఏపీసీ చైర్మన్ కె. మమత, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, గర్ధాస్ కరుణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పగుడాల వెంకటేష్, బొల్ల నర్సింహా, గర్ధాస్ బలరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News