Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 01:01 PM

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం

టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం
May 14, 2026 12:03 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం సన్మానించారు. టాపర్లుగా నిలిచిన గర్ధాస్ మానస, రాస వైష్ణవి, బొల్ల శ్రీనిధి, నాహేరా అంజూమ్, కనకబోయిన శివానిలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ప్రధానోపాధ్యాయుడు కె. శేఖర్ అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు.

మంచి ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. నిర్మల మేరీ, ఎం. ఆల్వాల్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌వీఎస్ అన్నపూర్ణ, బి. అశోక్, కె. లింగస్వామి, జి. ప్రసన్న లక్ష్మి, పి. గీత, పి. సైదులు, పి. మణి, పీడీ ఎం. వేణు, కె. పెంటయ్య, పి. అరుణ, ఏఏపీసీ చైర్మన్ కె. మమత, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, గర్ధాస్ కరుణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పగుడాల వెంకటేష్, బొల్ల నర్సింహా, గర్ధాస్ బలరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News