Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 10:14 PM

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్
May 15, 2026 09:06 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం నాడు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సోషల్ ఆడిట్ డిఆర్పి మైపాల్ తనిఖీ చేశారు.ముందుగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలుత ప్రకారమే కూలీ డబ్బులు వస్తాయని కచ్చితంగా కొలత ప్రకారం పని చేయాలని అన్నారు. మాహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలికి వచ్చేటప్పుడు తమ పనులను ఉదయం పూటనే ముగించుకొని పనికి వెళ్లాలని ఎండ తీవ్రత ఉండడంతో ఉదయం పది గంటల లోపే ఇంటికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యం కల్పించాలనీ ఉపాధి అధికారులకు, గ్రామ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫిల్ద్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేట్ కిరణ్ ,చారి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News