Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్
15-05-2026 364 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం నాడు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సోషల్ ఆడిట్ డిఆర్పి మైపాల్ తనిఖీ చేశారు.ముందుగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలుత ప్రకారమే కూలీ డబ్బులు వస్తాయని కచ్చితంగా కొలత ప్రకారం పని చేయాలని అన్నారు. మాహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలికి వచ్చేటప్పుడు తమ పనులను ఉదయం పూటనే ముగించుకొని పనికి వెళ్లాలని ఎండ తీవ్రత ఉండడంతో ఉదయం పది గంటల లోపే ఇంటికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యం కల్పించాలనీ ఉపాధి అధికారులకు, గ్రామ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫిల్ద్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేట్ కిరణ్ ,చారి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టి పర్తిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన; సోషల్ ఆడిట్ డిఆర్పి మహిపాల్

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం నాడు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సోషల్ ఆడిట్ డిఆర్పి మైపాల్ తనిఖీ చేశారు.ముందుగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలుత ప్రకారమే కూలీ డబ్బులు వస్తాయని కచ్చితంగా కొలత ప్రకారం పని చేయాలని అన్నారు. మాహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలికి వచ్చేటప్పుడు తమ పనులను ఉదయం పూటనే ముగించుకొని పనికి వెళ్లాలని ఎండ తీవ్రత ఉండడంతో ఉదయం పది గంటల లోపే ఇంటికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యం కల్పించాలనీ ఉపాధి అధికారులకు, గ్రామ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫిల్ద్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేట్ కిరణ్ ,చారి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News