Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ
18-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, మే 18 : ప్రభుత్వ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి యువ టూరిజం క్లబ్‌ల కార్యాచరణ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, డీపీఆర్‌వో అరుంధతి, హౌసింగ్ పీడీ అలివేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

నల్లగొండ, మే 18 : ప్రభుత్వ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి యువ టూరిజం క్లబ్‌ల కార్యాచరణ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, డీపీఆర్‌వో అరుంధతి, హౌసింగ్ పీడీ అలివేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News