Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 08:14 AM

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)
January 24, 2026 04:36 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సేవకులుగా వారి జీవితాలను ప్రజలకు అంకితం చేసి నిస్వార్ధంగా సేవ చేయాలని వారికి జీతాలు, పెన్షన్లు తీసుకోవడం నా దృష్టిలో తప్పుగా భావిస్తానని బాలసాహెబ్ బాల్ థాక్రే శివసేన జాతీయ సమావేశాలలో తన ప్రసంగంలో చెప్పే వాడని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున స్థానిక బస్టాండు ఆవరణలో బాలసాహెబ్ బాల్ థాక్రే పుట్టినరోజు సందర్భముగా మూడు రోజుల కార్యక్రమము ముగింపు కార్యక్రమములో యువకులతో కలిసి పండ్ల పంపిణి చేయడం జరిగింది. వారినుద్దేశించి మాట్లాడుతు పార్లమెంటు సభ్యులు కూడ పెన్షన్లు, జీతాలు, గౌరవ వేతనం తీసుకోవడం ఇష్టలేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్ట్ర అసెంబ్లీలో 1998 సం॥రంలో జీతం, టి.ఎ., డి.ఎ.లు పెంచాలని అనడం శివసేన వ్యతిరేకిస్తున్నదని ఆనాడు బాలసాహెబ్ బాల్ థాక్రే తన అభిప్రాయం వెలిబుచ్చినట్లు పూస శ్రీనివాస్ ఆరోజుని స్మరించుకొని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్లమెంటు సభ్యుల వరకు సేవకులే, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైతే దేశంలో అవినీతి యుండదని ఆనాడు దేశంలో ఎలాంటి దేశ వ్యతిరేకులు కూడ యుండరని తెలిపినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News