Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 02:55 PM

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)
January 24, 2026 04:36 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సేవకులుగా వారి జీవితాలను ప్రజలకు అంకితం చేసి నిస్వార్ధంగా సేవ చేయాలని వారికి జీతాలు, పెన్షన్లు తీసుకోవడం నా దృష్టిలో తప్పుగా భావిస్తానని బాలసాహెబ్ బాల్ థాక్రే శివసేన జాతీయ సమావేశాలలో తన ప్రసంగంలో చెప్పే వాడని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున స్థానిక బస్టాండు ఆవరణలో బాలసాహెబ్ బాల్ థాక్రే పుట్టినరోజు సందర్భముగా మూడు రోజుల కార్యక్రమము ముగింపు కార్యక్రమములో యువకులతో కలిసి పండ్ల పంపిణి చేయడం జరిగింది. వారినుద్దేశించి మాట్లాడుతు పార్లమెంటు సభ్యులు కూడ పెన్షన్లు, జీతాలు, గౌరవ వేతనం తీసుకోవడం ఇష్టలేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్ట్ర అసెంబ్లీలో 1998 సం॥రంలో జీతం, టి.ఎ., డి.ఎ.లు పెంచాలని అనడం శివసేన వ్యతిరేకిస్తున్నదని ఆనాడు బాలసాహెబ్ బాల్ థాక్రే తన అభిప్రాయం వెలిబుచ్చినట్లు పూస శ్రీనివాస్ ఆరోజుని స్మరించుకొని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్లమెంటు సభ్యుల వరకు సేవకులే, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైతే దేశంలో అవినీతి యుండదని ఆనాడు దేశంలో ఎలాంటి దేశ వ్యతిరేకులు కూడ యుండరని తెలిపినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News