Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 05:33 AM

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ
March 09, 2026 04:48 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

కోదాడ పట్టణంలోని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ,వారి కార్యాలయాల్లో సోమవారం ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ,పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక ప్రజా దర్బార్ దినపత్రిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్, తహసిల్దార్ వాజిద్ అలీ లను మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ జిల్లా స్టాపర్ బత్తిని కృష్ణమూర్తి, రిపోర్టర్ గడ్డం అంజి, మిట్టపల్లి శ్రీనివాస్, రహీం, అబ్బురం, ఫక్రుద్దీన్, నూరుద్దీన్, హరీష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News