Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:43 AM

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ
09-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

కోదాడ పట్టణంలోని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ,వారి కార్యాలయాల్లో సోమవారం ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ,పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక ప్రజా దర్బార్ దినపత్రిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్, తహసిల్దార్ వాజిద్ అలీ లను మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ జిల్లా స్టాపర్ బత్తిని కృష్ణమూర్తి, రిపోర్టర్ గడ్డం అంజి, మిట్టపల్లి శ్రీనివాస్, రహీం, అబ్బురం, ఫక్రుద్దీన్, నూరుద్దీన్, హరీష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

Article Image

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

కోదాడ పట్టణంలోని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ,వారి కార్యాలయాల్లో సోమవారం ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ,పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక ప్రజా దర్బార్ దినపత్రిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్, తహసిల్దార్ వాజిద్ అలీ లను మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ జిల్లా స్టాపర్ బత్తిని కృష్ణమూర్తి, రిపోర్టర్ గడ్డం అంజి, మిట్టపల్లి శ్రీనివాస్, రహీం, అబ్బురం, ఫక్రుద్దీన్, నూరుద్దీన్, హరీష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News