Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 18, 2026 02:18 PM

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు
June 18, 2026 11:52 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు

*​చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​చౌటుప్పల్‌లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News