Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు
18-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు

*​చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​చౌటుప్పల్‌లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

Article Image

*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు

*​చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​చౌటుప్పల్‌లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News